ఒంగోలు పార్టీ కార్యాలయం నందు ప్రజా ధర్బార్ నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు.
ప్రజల సమస్యలు తెలుసుకొని, వారి నుండి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తొలి శుభోదయం ఒంగోలు:- ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. సోమవారం…