విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు డా.ఆదిమూలపు సురేష్
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం జయవరం గ్రామంలో జరిగిన శ్రీ రాజ రాజేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు,వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి *డాక్టర్ ఆదిమూలపు సురేష్…