దర్శి టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- శనివారం దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.సామాన్య ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.స్థానికులు తమ సమస్యలను వివరంగా తెలియజేశారు.ఈ సందర్భంగా…