Author: JALAIAH

తెలుగు సుధాకరం, హలో హిందీ పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం:- డి. సుధాకర్ రావు రచించిన తెలుగు సుధాకరం మరియు ఎస్. కే షమీమ్ రచించిన హలో హిందీ పుస్తకాలను ఆదివారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి…

టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివి

కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలే టీడీపీ కార్యకర్తల కష్టాల్లో యువనేత నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం:- టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ…

అమరలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామంలో మహాశివరాత్రి పండగ పర్వదినం సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ బాలకోటయ్య సంఘం, వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.…

శ్రీ స్కందపురి సోమేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి దంపతులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని శ్రీ శ్రీ స్కందపురి సోమేశ్వర శివాలయం లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం…

ప్రకాశం జిల్లాలో 2021-22 & 2022-23 సంవత్సరాలలో పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్ లాగ్ class-iv ఉద్యోగాలు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం

మంత్రి స్వామి చొరవతో పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్ లాగ్ class-iv ఉద్యోగాలు భర్తీ ఉద్యోగాలు పొందిన నలుగురుకి తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఉత్తర్వులు అందజేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి…

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కనిగిరి నియోజక స్థాయి వక్తృత్వ పోటీలు

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- మార్కాపురం జిల్లాలోని కనిగిరి మండలం, గవర్నమెంట్ హై స్కూల్ – కనిగిరి వేదికగా జన విజ్ఞాన వేదిక కనిగిరి నియోజక వర్గ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి వక్తృత్వ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం…

డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్ డి ఎ లక్ష్య సాధన అభివృద్ధి సంక్షేమం పర్యాటక అభివృద్ధి.సమిష్టి కృషి సమన్వయం తో పాకల పర్యాటక అభివృద్ధి .

యంత్రాంగం, ప్రజల సహకారం తో బీచ్ ఫెస్టివల్ విజయవంతం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ , సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సువిశాలమైన తీర ప్రాంతం…

పాకల బీచ్ ఫెస్టివల్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద శనివారం అట్టహాసంగా ప్రారంభమైన “పాకల బీచ్ ఫెస్ట్” కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ , డోలా బాల వీరాంజనేయస్వామి , కందుల దుర్గేష్ ,…

గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన భీమని వందనాదేవి కి అభినందనలు మంత్రి గొట్టిపాటి రవికుమార్

తొలి శుభోదయం న్యూస్ :- గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన భీమని వందనాదేవి కి అభినందనలు. అరండల్‌పేట జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని, జిల్లాలో గ్రంథాలయాల బలోపేతం, ఆధునీకరణకు ప్రాధాన్యతనిస్తూ జ్ఞాన…

పాకల బీచ్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్

తొలి శుభోదయం న్యూస్ :- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద శనివారం అట్టహాసంగా ప్రారంభమైన “పాకల బీచ్ ఫెస్ట్‌” లో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించాను. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత–నృత్య ప్రదర్శనలు, ప్రత్యేక క్రాకర్స్ షో ప్రజలను విశేషంగా…