Author: JALAIAH

తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రాలను సందర్శించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి

తొలి శుభోదయం:- మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా పర్యటించి ప్రజల సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు భోజనం, మెడిసిన్, మంచినీరు, పాలు వంటి అవసరమైన సదుపాయాలు అందుబాటులో…

మొంథా తుఫాన్ ప్రభావంతో పొంగిపోర్లుతున్న వాగులు, సప్టాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం:- మొంథా తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను కాపాడేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, సప్టాలు,…

పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించిన ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ .

తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.అజయ్ కుమార్ మంగళవారం పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని అన్ని రికార్డులు, UI ఫైల్స్, CD ఫైల్స్‌ను శ్రద్ధగా పరిశీలించి, నిర్వహణ విధానాన్ని సమీక్షించారు.అనంతరం సబ్…

మొంథా తుఫాను సహాయక చర్యలు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పర్యటించిన టీడీపీ నాయకులు

తొలి శుభోదయం:- మొంథా తుఫాను నేపథ్యంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఉలవపాడు మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాలలో పర్యటించి…

కొండేపి నియోజకవర్గం సింగరాయకొండలో పునరావాస కేంద్రాలను పరిశీలించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్

తొలి శుభోదయం సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలలో అధికారుల నిర్లక్ష్యం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని కొండేపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ మంత్రివర్యులు…

మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా బందోబస్తు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, అత్యవసర పరిస్థితులపై స్పందన చర్యల కోసం ప్రకాశం జిల్లా పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టారు.జిల్లాలోని తీరప్రాంతాలు, లోతట్టు…

సోమరాజుపల్లి ప్రజలు వర్షపు నీటితో ఇబ్బందులు – తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సోమరాజుపల్లి గ్రామంలోని ఆవులవారి పాలెం ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేట్ నుండి ఆవులవారి పాలెం వరకు వెళ్లే రహదారి పక్కన…

తుఫాను సమయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు – ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

తొలి శుభోదయం:- మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజలతో అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారి కోన శ్రీధర్‌తో కలిసి…

మోంత తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమం — సోమరాజుపల్లి టి.పి. నగర్‌లో ఆహార పంపిణీ

తొలి శుభోదయం సింగరాయకొండ:- తుఫాన్ ప్రభావంతో సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో టి.పి. నగర్‌లోని అప్పాపురం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులకు ఆహారం సరఫరా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య…

ఒంగోలు నగరంలోని నీటి మునిగిన సుజాత నగర్, సమతా నగర్, పిటీసి ప్రాంతాలలో స్ధానిక ఎమ్మెల్యేతో కలిసి పర్యాటించిన జిల్లా ఎస్పీ

తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఒంగోలు పట్టణంలో పరిస్థితులు పరిశీలించిన జిల్లా అధికారులు తొలి శుభోదయం ప్రకాశం :- తుఫాన్ కారణంగా ఒంగోలు నగరంలో పలు ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావంతో నీట మునిగిన నేపథ్యంలో ఒంగోలు సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో నీరు…