తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రాలను సందర్శించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి
తొలి శుభోదయం:- మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా పర్యటించి ప్రజల సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు భోజనం, మెడిసిన్, మంచినీరు, పాలు వంటి అవసరమైన సదుపాయాలు అందుబాటులో…