Author: JALAIAH

NTR నూతన గృహ ప్రవేశం వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోని మోడంపల్లె లే అవుట్ ప్రక్కన NTR కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా గిద్దలూరు పట్టణంలోని నూతన గృహ నిర్మాణం లో భాగంగా కొత్త లక్ష్మీ దేవి &…

పేదల సొంతింటి కలను సీఎం చంద్రబాబు నాయుడు నిజం చేశారు 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం

పేదల ఇళ్ల నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ళ స్థలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇళ్ల నిర్మాణానికి అదనంగా రూ. 50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఆర్థిక సాయం…

పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్ షిప్ ( పీ-4) కార్యక్రమ మొదటి వార్షికోత్సవం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్ షిప్ ( పీ-4) కార్యక్రమ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పేదలకు సహాయం చేయడంలో ఉత్తమ మార్గదర్శకులుగా ఎంపిక అయిన వారిని సోమవారం ఒంగోలు…

“మహిళల భద్రత కోసం సాంకేతిక విప్లవం: ‘శక్తి’ యాప్ వినియోగంపై ప్రకాశం మరియు మార్కాపురం పోలీసుల మెగా అవేర్‌నెస్ డ్రైవ్.”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- మహిళలు మరియు బాలికల భద్రతను మరింత పటిష్టం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా శక్తి యాప్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.…

పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా ఆటో గుర్తింపు – మహిళ మర్చిపోయిన నగదు ఉన్న పర్సు అప్పగింత

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- సోమవారం అనగా 30.03.2026 న, బళ్లమిట్ట సెంటర్‌కు చెందిన టి. విజయ గారు ఆటోలో ప్రయాణించి గాంధీ రోడ్ వద్ద దిగే సమయంలో, తన వద్ద ఉన్న రూ.50,000 నగదు మరియు ఇంటి తాళాలు ఉన్న…

పేదల సొంతింటి కల సాకారం… కూటమి ప్రభుత్వ లక్ష్యం – శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ కొనిజేడు బస్ స్టాండ్ నందు ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పిఎంఎవై 2.0 పథకం ద్వారా నిర్మితమైన పక్కా గృహల గృహ ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ దామచర్ల…

సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు తిరునాళ్లలో కట్టుదిట్టమైన బందోబస్త్ – ఏర్పాట్లను పరిశీలించిన ఒంగోలు డీఎస్పీ .

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మలంపాడు గ్రామంలో జరుగుతున్న తిరునాళ్ల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ తిరునాళ్ల ప్రాంగణాన్ని సందర్శించి బందోబస్త్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఈ…

మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పీసీ కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- సోమవారం కనిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 12వ పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని, మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వమే…

పేదల సొంతింటి కల సాకారం చేసిన కూటమి ప్రభుత్వం… టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఘనంగా అందజేత

చంద్రబాబు సంకల్పం ఫలించింది… టిడ్కో ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త వెలుగు తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం పేదల జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఈ కార్యక్రమంలో…

ప్రజా ఫిర్యాదులను ఆలస్యం లేకుండా విచారించి, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 61 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా…