తుఫాను ప్రభావిత పునరావాస ప్రాంతాలు, కేంద్రాలను సందర్శించిన కేసవరపు జాలి రెడ్డి
తొలి శుభోదయం:- ఉలవపాడు తుఫాను ప్రభావిత ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను సందర్శించిన వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలి రెడ్డి. మన్నేటికోట తిరుపతమ్మ గుంట ఎస్సీ కాలనీవాసులను ఉంచిన పునరావాస కేంద్రాన్ని, కరేడు తుఫాను ప్రభావిత ప్రాంతవాసులను…