దేశానికే తలమానికంగా అమరావతి నిర్మాణం రాజధానికి పార్లమెంట్ ఆమోదం – ఇది ప్రజావిజయం
హర్షం తెలుపుతూ… నేతలతో కలిసి కొవ్వొత్తులు వెలిగించిన ఎమ్మెల్యే ఇంటూరి తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రజారాజధాని అమరావతికి పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం తెలిపి, చట్టబద్ధత కల్పించడం పట్ల రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు.…