విద్యార్థి గల్లంతు ఘటనపై ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ – ప్రకాశం జిల్లా కలెక్టర్
తొలి శుభోదయం :-ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు–ఎర్రగుడిపాడు మధ్య ముదిగొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈ సందర్భంలో, వాగు దాటేందుకు ప్రయత్నించిన మైనంపాడు టిటిసి కాలేజీ విద్యార్థి అరవింద్ గల్లంతయ్యాడు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు వద్ద భద్రతా చర్యల కోసం వీఆర్వో,…