జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాకల పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ గారి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు అందరూ కలసి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు.పాఠశాల ఆడిటోరియంలో ఉదయం 10:30 కు ఈ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సభకు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సోపర్ల ప్రసాద్ అధ్యక్షత వహించారు.…