ట్రాక్టర్లు, రిక్షాలు పంపిణీ చేసిన MLA నాగేశ్వరరావు స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ద్వారా వాహనాల కేటాయింపు
కందుకూరు మండలంలోని 19 పంచాయతీలకు పంపిణీ స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్రకు సహకరించాలని ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా… కందుకూరు మండలంలోని 19 పంచాయతీలకు చెత్తతరలింపు వాహనాలను కందుకూరు…