Author: JALAIAH

మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పీసీ కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- సోమవారం కనిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 12వ పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని, మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వమే…

పేదల సొంతింటి కల సాకారం చేసిన కూటమి ప్రభుత్వం… టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఘనంగా అందజేత

చంద్రబాబు సంకల్పం ఫలించింది… టిడ్కో ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త వెలుగు తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం పేదల జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఈ కార్యక్రమంలో…

ప్రజా ఫిర్యాదులను ఆలస్యం లేకుండా విచారించి, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 61 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా…

పేదలకు వరం పియం.ఏ.వై పథకం…మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేదలకు వరమని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. మార్కాపురం పట్టణంలోని 16వ వార్డులో సోమవారం ఆమె ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి ఈ పథకం కింద నిర్మించిన నూతన…

“పరీక్షల వేళ ప్రత్యేక నిఘా: ప్రకాశం & మార్కాపురం పోలీసుల పటిష్ట బందోబస్తు.”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 సందర్భంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరీక్షా కేంద్రాల వద్ద సమగ్ర భద్రతా చర్యలు అమలు చేస్తోంది. జిల్లా ఎస్పీ…

రోడ్డు భద్రత విషయంలో రాజీ లేదు.. ప్రైవేట్ ట్రావెల్స్‌ పై ప్రకాశం & మార్కాపురం పోలీసుల ప్రత్యేక నిఘా!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత స్థాయిలో మెగా…

గిద్దలూరులో పన్నులపై 50% వడ్డీ రాయితీ – ప్రత్యేక కౌంటర్లు సిద్ధం.. ఈ బంపర్ ఆఫర్ మిస్ కాకండి – గిద్దలూరు ప్రజలకు చివరి అవకాశం!..

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘ పరిధిలో ఇంటి, ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీకి ఈరోజు (మార్చి 31)తో గడువు ముగియనుంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ఈవి…

మానవత్వానికి ప్రతీకగా ప్రకాశం & మార్కాపురం పోలీసులు – పక్షుల కోసం నీటి సాకారం, ప్రజల్లో చైతన్యం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తూ పక్షుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండల తీవ్రత…

15వ తేదీ తరువాత నుండి హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలకు నో పెట్రోల్ బాపట్ల పట్టణ సీఐ రాంబాబు.

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాలమేరకు బాపట్ల డిఎస్పి జగదీష్ నాయక్ నేతృత్వంలో బాపట్ల టౌన్ సిఐ రాంబాబు ఆధ్వర్యంలో నో హెలిమెంట్ నో ఫ్యూయల్ అవేర్నెస్ కార్యక్రమం బాపట్ల పట్టణం అంబేద్కర్…

వైభవోపేతంగా గరుడోత్సవం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- తురిమెళ్ళ శ్రీ లక్ష్మీ మాధవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా తేదీ 28/03/2026 శనివారం రాత్రి గరుడత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి ప్రసంగించిన జిల్లా టిడిపి నాయకులు శ్రీ ముత్తుముల…