మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పీసీ కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- సోమవారం కనిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 12వ పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని, మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వమే…