పథకాల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలకు కట్టుబడి చిత్తశుద్ధితో అమలు చేయాలని ఏ.పీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం…