ఆయుర్వేద వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణంలో…. కొత్తగా నిర్మించనున్న ఆయుర్వేద వైద్యశాల భవన నిర్మాణానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించనున్నారు.…