ముండ్లమూరు మండలం పులిపాడు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద బందోబస్తును ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పులిపాడు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చే నేపథ్యంలో, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు,…