ఈ నెల 14 న జాతీయ లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన న్యాయం –సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాంసుందరి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ న్యాయస్థానంలో మార్చి 14, 2026 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడనున్నట్లు సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి తెలిపారు.ఈ లోక్ అదాలత్ నిర్వహణ నేపథ్యంలో న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది.…