Category: ఆంధ్రప్రదేశ్

ఈ నెల 14 న జాతీయ లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన న్యాయం –సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాంసుందరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ న్యాయస్థానంలో మార్చి 14, 2026 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడనున్నట్లు సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి తెలిపారు.ఈ లోక్ అదాలత్ నిర్వహణ నేపథ్యంలో న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది.…

“నేర నియంత్రణపై కందుకూరు డి.ఎస్.పి. గారి సీరియస్ రివ్యూ: పెండింగ్‌లో ఉన్న ఎన్.బి.డబ్ల్యూ (NBW) లపై ఉక్కుపాదం – నిందితుల అరెస్ట్‌లకు డెడ్‌లైన్, పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- కందుకూరు పట్టణంలోని డి.ఎస్.పి. కార్యాలయంలో కందుకూరు డి.ఎస్.పి. పోలీస్ అధికారులతో ప్రత్యేక క్రైమ్ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కందుకూరు సి.ఐ., కందుకూరు రూరల్ ఎస్.ఐ., మరియు ఉలవపాడు ఎస్.ఐ.లు పాల్గొన్నారు. ముఖ్యంగా…

ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:- ప్రకాశం జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం నాడు తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న ఆర్ డబ్ల్యూ ఎస్ పనులపై…

ఆయుర్వేద వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణంలో…. కొత్తగా నిర్మించనున్న ఆయుర్వేద వైద్యశాల భవన నిర్మాణానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించనున్నారు.…

శ్రీ సంస్కృతి స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం గుర్రం వారి పాలెం లోని శ్రీ సంస్కృతి స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని “మహిళా సాధికారత- దేశాభివృద్ధి” అనే నినాదంతో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు…

మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించి, వేగవంతమైన చర్యలు చేపట్టాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,

రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ . తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మిస్సింగ్ కేసులు, NBWలు, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర…

మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం ‘దండి మార్చి 2.0’ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- దేశ యువత భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారుతున్న మాదకద్రవ్యాల పట్ల చైతన్యం కలిగించే లక్ష్యంతో, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో “వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్”…

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 36 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం& మార్కాపురం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి…

ప్రజా ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చేయాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 71 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- బాధితులు నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌) కార్యక్రమంను జిల్లా…

లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలని వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు ప్రజా పిర్యాదుల వేదికలో ఏ ఓ శాంతి కుమారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సురేష్…