అమరలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామంలో మహాశివరాత్రి పండగ పర్వదినం సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ బాలకోటయ్య సంఘం, వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.…