బలరాం కాలనీలో ప్రజలతో ఫుట్ వాక్ నిర్వహించిన ఒంగోలు డిఎస్పి – ప్రజా సమస్యలు స్వయంగా పరిశీలన.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. మార్గదర్శకత్వంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చేపడుతున్న జనసేవ – ప్రజలకు చేరువ కార్యక్రమంలో భాగంగా, ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాస్ రావు ఒంగోలు తాలూకా పీఎస్…