Month: March 2026

కోర్టు ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం – న్యాయమూర్తి డా. వి.లీలా శ్యాంసుందరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- శింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో కోర్టుకు వచ్చే న్యాయవాదులు, వ్యాజ్యదారులు మరియు ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను గౌరవ న్యాయమూర్తి డా. వి. లీలా…

“ఆపరేషన్ వజ్ర పహార్”లో భాగంగా కొండపిలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – అంబేద్కర్, బాబు జగ్జీవన్, ఎస్సీ కాలనీలలో పోలీసుల విస్తృత తనిఖీలు, ప్రజల్లో చైతన్య ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కందుకూరు డీఎస్పీ గారి పర్యవేక్షణలో కొండపి పట్టణంలో “ఆపరేషన్ వజ్ర పహార్”లో భాగంగా విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. అంబేద్కర్ కాలనీ,…

మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం…

బస్సులో మరిచిపోయిన బంగారం… నిజాయితీతో తిరిగి అందించిన బస్సు కండక్టర్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- బుధవారం గుడ్లూరుకు చెందిన దేవరకొండ వెంకాయమ్మ తన బ్రాస్లెట్‌ను మాచవరం బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి వెళ్లింది. అయితే బ్యాంకులో పని పూర్తికాకపోవడంతో తిరిగి గుడ్లూరుకు రావడానికి AP 27 TZ…

అంతర్రాష్ట్ర మత్స్యకార వివాదంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్

తొలి శుభోదయం న్యూస్ కావలి:- రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్, తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపల వేట కొనసాగించడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర…

అనుమలకొండలో గ్యాంబ్లింగ్‌పై మార్కాపురం పోలీసుల దాడి – 8 మంది పట్టివేత, రూ.21,300 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమలకొండ ప్రాంతంలో గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.21,300 నగదు స్వాధీనం…

గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ఒంగోలు రైల్వే స్టేషన్‌ లో మరియు రైళ్లలో విస్తృత తనిఖీలు – సుమారు 13 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకొని, ప్రకాశం జిల్లా ఎస్పీ…

నిఘా కవచంలో పదో తరగతి పరీక్షలు – ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో విద్యార్థులకు భయరహిత వాతావరణం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన…

మరోప్రోలు వారి పాలెం గ్రామంలో వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు తాసిల్దార్ సలీమాకు గ్రామ పెద్దలు కృతజ్ఞతలు

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల మండలం మరుప్రోలు వారి పాలెం గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు పడింది. గ్రామంలో వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్…

ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారు.

పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి: జిల్లా ఎస్పీ గారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత నిచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు మరింత ప్రత్యేక చర్యలు…