కోర్టు ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం – న్యాయమూర్తి డా. వి.లీలా శ్యాంసుందరి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- శింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో కోర్టుకు వచ్చే న్యాయవాదులు, వ్యాజ్యదారులు మరియు ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను గౌరవ న్యాయమూర్తి డా. వి. లీలా…