Month: March 2026

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ చెక్ అందజేత!ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఈ . వెంకటేశ్వర్లు కందుకూరు బ్రాంచ్ మేనేజర్ బి. నాగేశ్వరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన షేక్ ఆప్రిన్ కు బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఈ. వెంకటేశ్వర్లు, మేనేజర్ బి. నాగేశ్వరావు బుధవారం అందజేశారు. మండల ములోని పలుకూరు షేక్…

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం – పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా విస్తృత అవగాహన: జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్

జాతీయ రహదారులపై జాగ్రత్తలు తప్పనిసరి… ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా…

అన్నంగి బూరేపల్లి పరిధిలో 95 ఎకరాలలో నూతన ఎపి ఎస్పీ బెటాలియన్ పనులకు శ్రీకారం.ముఖద్వారం వద్ద ఆర్చ్, అప్రోచ్ రోడ్డుప్రరంభం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మద్దిపాడు మండలం లోని గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ వెనక వైపు ఉన్న అన్నంగి-బూరేపల్లి గ్రామాల పరిధిలో నూతనముగా ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సాయుధ పోలీసు పటాలం ( ఏపీ ఏడ్పు బెటాలియన్) నిర్మాణ…

మాడిఫైడ్ సైలెన్సర్, అనధికార లైటింగ్ అమర్చుకుని ప్రజలకు, తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐ.పి.ఎస్.

బైకులకు అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్ల 100, అనధికార లైటింగ్ 400 లను రోడ్ రోలర్ తో ధ్వంసం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు మీ భద్రతకే…ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలి: జిల్లా ఎస్పీ సురక్షిత ప్రయాణానికి ప్రతి వాహనదారుడు…

ముత్తరాశిపాలెం పరిసరాల్లో డ్రోన్ నిఘా – “స్కై ఐ ప్రకాశం”తో ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన పర్యవేక్షణ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తరాశిపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు “స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ…

ప్రజల్లో చైతన్యం కోసం ప్రకాశం పోలీసుల అవగాహన కార్యక్రమాలు రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, POCSO, మహిళల భద్రతపై విస్తృత ప్రచారం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, పోక్సో చట్టం, మహిళలకు సంబంధించిన నేరాలు, కోడి…

జోన్ 4 కాపునాడు మహిళా అధ్యక్షురాలుగా కొల్లా భువనేశ్వరి

తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:- కాపునాడు రాష్ట్రస్థాయి పర్యటనలో భాగంగా బుధవారం అద్దంకి నియోజకవర్గం విచ్చేసిన కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణ్యం గారి చేతుల మీదుగా జోన్ 4 నూతన మహిళా కాపునాడు అధ్యక్షురాలిగా నియమితులైన కొల్లా భువనేశ్వరి గారిని…

పొన్నలూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన కందుకూరు డీఎస్పీ – కేసు డైరీలు, రికార్డుల పరిశీలన, పనితీరుపై కీలక సూచనలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ పొన్నలూరు:- కందుకూరు డీఎస్పీ పొన్నలూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కేసు డైరీలు, కేసుల పురోగతి, స్టేషన్ రికార్డులను సవివరంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి…

ఎమ్మెల్యే ముత్తుముల చొరవతో దశాబ్దాల భూ సమస్యకు పరిష్కారం..ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గిద్దలూరు ప్రజలు..

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోని రేడియో బావి సెంటర్ వాసులు గత కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఓ ప్రధాన భూ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి విశేష కృషితో ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్లకు…

ప్రజల ఆరోగ్యానికి చిహ్నంగా యోగాంధ్ర మెమోరియల్ రూ.69.55 లక్షల అంచనా వ్యయంతో మెమోరియల్ పైలాన్ ప్రారంభోత్స‌వంలో ఇన్చార్జి మంత్రి డా.స్వామి

తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- ప్ర‌జ‌ల ఆరోగ్య చిహ్నంగా, యోగా గుర్తుగా యోగాంధ్ర మెమోరియ‌ల్ నిల‌వ‌నుంద‌ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఈస్ట్ జోన్ పరిధిలోని వార్డు నెం.21లో బీచ్ రోడ్డులో ఉన్న యోగా విలేజ్‌లో…