ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్ష
తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:- ప్రకాశం జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం నాడు తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న ఆర్ డబ్ల్యూ ఎస్ పనులపై…