Month: March 2026

ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:- ప్రకాశం జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం నాడు తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న ఆర్ డబ్ల్యూ ఎస్ పనులపై…

మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించి, వేగవంతమైన చర్యలు చేపట్టాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,

రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ . తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మిస్సింగ్ కేసులు, NBWలు, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర…

శ్రీ సంస్కృతి స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం గుర్రం వారి పాలెం లోని శ్రీ సంస్కృతి స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని “మహిళా సాధికారత- దేశాభివృద్ధి” అనే నినాదంతో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు…

ప్రజా ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చేయాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 71 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- బాధితులు నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌) కార్యక్రమంను జిల్లా…

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 36 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం& మార్కాపురం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి…

మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం ‘దండి మార్చి 2.0’ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- దేశ యువత భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారుతున్న మాదకద్రవ్యాల పట్ల చైతన్యం కలిగించే లక్ష్యంతో, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో “వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్”…

ఇంటర్ పరీక్షలకు పటిష్ట పోలీస్ భద్రత – ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లావ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.…

లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలని వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు ప్రజా పిర్యాదుల వేదికలో ఏ ఓ శాంతి కుమారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సురేష్…

“అవులమండ తిరునాళ్లపై పోలీసుల ‘స్కై ఐ’ నిఘా: డ్రోన్ కెమెరాలతో ఆకాశం నుండి భక్తుల భద్రత పర్యవేక్షణ – ప్రకాశం పోలీసుల హైటెక్ సెక్యూరిటీతో అదుపులో శాంతిభద్రతలు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం:- అవులమండ గ్రామ తిరునాళ్ల ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి ప్రకాశం జిల్లా పోలీసులు సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ‘స్కై…

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు రూరల్ మండలం మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరమునకు గాను ఆరు గ్రామపంచాయతీలు క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక కాబడినవి . ప్రతి 1000…