కూచిపూడి ఎస్సీ కాలనీలో అంటరానితనం అస్పృశ్యతపై పై అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్…
తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో అంటరానితనం అస్పృశ్యత పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అన్నారు. మండలంలోని కూచిపూడి ఎస్సీ కాలనీలో శనివారం సాయంత్రం అవగాహన నిర్వహించామన్నారు,…