ఉద్యోగ “విజేత”లకు విద్యార్థుల సమక్షంలో ఘన సన్మానం..
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరుకు చెందిన దమ్ము జయసూర్య గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.ఐతే కందుకూరు లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కష్టపడి చిదివి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగమే…