Category: ఆంధ్రప్రదేశ్

సింగరాయకొండ మండలంలో ఎంఈఓల ఎన్రోల్మెంట్ డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలంలోని ఎంపీపీఎస్ వెస్ట్ పాఠశాలలో ఎంఈఓలు పర్యటించి పాఠశాల నిర్వహణ, విద్యా కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు జీఎఫ్ఎల్‌ఎన్ (GFLN), విద్యార్థుల ప్రవేశోత్సవ కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన (MDM) రిజిస్టర్లు మరియు…

ట్రై సైకిల్స్ (చెత్త తోలే రిక్షాలు,)డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమానికి పచ్చ జెండా ఊపిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ అర్ధవీడు:- మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని…

ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు: చంద్రశేఖర రావు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు అగ్నిమాపక శాఖ వారి ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్గిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర రావు సోమవారం తెలిపారు. 14వ తేదీ…

కంభం బస్సు స్టాండులో మంచినీటి చలివేంద్రం ప్రారంభం చేసిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఈరోజు సోమవారం కంభం ఆర్టీసీ బస్టాండ్ వద్ద కంభం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంభం మండలం అధికారులు, పోలీస్ అధికారులు,కంభం…

ఒంగోలు పట్టణంలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో గంజాయి వ్యతిరేక అవగాహన సదస్సు మరియు విద్యార్థులచే ప్రతిజ్ఞ.

తొలి శుభోదయం న్యూస్ ​ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లాను గంజాయి రహితంగా మార్చే ఉద్దేశంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఒంగోలు పట్టణంలోని నాగార్జున డిగ్రీ…

బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.5000/-వేలు జరిమానా విధించిన గౌరవ ఒంగోలు POCSO కోర్ట్ జడ్జీ గారు

కేసులో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- దొనకొండ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 25 సంవత్సరాల వ్యక్తి, 14…

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంచార్జులకు శిక్షణ అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో భాగంగా, క్లస్టర్ ఇంచార్జులు మరియు కో-క్లస్టర్ ఇంచార్జులకు దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు శిక్షణ అందించారు.పార్టీ బలోపేతం, సమన్వయం, మరియు…

గురుకులంలో సీట్ సాధించిన దుగ్గిరాల లక్ష్మీ పూర్ణిమకు అభినందనలు అంబేద్కర్ చిత్ర పఠము బహుకరణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామము,మండల ప్రాథమిక పాఠశాల పి.యం. లో చదువుతూ ఆంధ్రప్రదేశ్ డా బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సింగరాయకొండలో 5వ తరగతికి ప్రవేశం సాధించిన విద్యార్థిని దుగ్గిరాల లక్ష్మీ పూర్ణిమ…

ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో “మీ కోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 39 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు…

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్ . హాజరత్తయ్య

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి వై బ్రాండ్స్ కలాం ఆర్గనైజర్ విజయ్ కాలం ను ఆయన అభినందించారు. తిరుపతి నుండి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర…