Author: JALAIAH

ప్రతి ఇంటికి కూటమి భరోసా – ఇంటింటికి ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి నియోజకవర్గం దొనకొండలో టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, కూటమి…

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు దొనకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ .

తెలిసి శుభోదయం న్యూస్ దొనకొండ:- తనిఖీ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరుగా ఉండటం, ఇద్దరు వైద్యులు ఉండాల్సిన చోట ఒక్క వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉండటం గమనించాను. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్న వైద్యులు విధులకు హాజరు కాకపోవడంపై…

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ సదుద్దేశం — డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దొనకొండ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో సమీక్షించాం. రెవెన్యూ, విద్యుత్, తాగునీరు, రహదారులు తదితర సమస్యలపై మొత్తం 50 వినతులు అందాయి.గత ప్రజా దర్బార్‌లో…

సోమరాజుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.. వైసీపీపై మంత్రి డోలా వీరాంజనేయస్వామి విమర్శలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డీఎస్‌బీవీ స్వామి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి…

గిద్దలూరు సహాయ బీసీ హాస్టల్ సంక్షేమ అధికారి హరిప్రసాద్‌కు పదవీ విరమణ వీడ్కోలు!

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు సహాయ బీసీ హాస్టల్ సంక్షేమ అధికారి హరిప్రసాద్ ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఆయనకు ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా బీసీ హాస్టల్ సంక్షేమ…

పేద మహిళకు చేయూత..

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు మండలంలోని కొంగలవీడు గ్రామంలో నిరుపేద మహిళకు యువ ప్రగతి పథం సభ్యులు సహకారంతో వాడుకకు ఉపయోగించే సబ్బులుపండ్లు మజ్జిగ పాకెట్స్ బ్రెడ్స్ బిస్కెట్స్ వాడుకకు ఉపయోగించే వాటర్ క్యాన్ తది తర వస్తువులు…

అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం

ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ అసత్య ఆరోపణలు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రజల్లో ఉనికి కోసమే డీఎస్సీపై గొడ్డలి పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సాంఘిక…

అవయవ దానం – మరణానంతరం కూడా అనేక మందికి జీవం పోసే మహోన్నత సేవ. జిల్లా కలెక్టర్ పి రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అవయవ దానం ఎంతో గొప్ప కార్యమని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు పేర్కొన్నారు. ఒంగోలు నగర శివారులోని ముక్తినూతలపాడు ప్రాంతానికి చెందిన కొమ్మూరి లక్ష్మయ్య (52) గారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో స్మార్ట్ జెన్ కళాశాల ప్రభంజనం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- జూన్ 1, 2026 న విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ కళాశాల విద్యార్థి AIR* 73 వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించినారు. మండలంలోని…

పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం

అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందిస్తున్నాం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు: – పేదల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…