జనసమీకరణపై ఎమ్మెల్యే ఇంటూరి సమావేశం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా.. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, శ్రీకాకుళం…