న్యూఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్
తొలి శుభోదయం న్యూస్ న్యూఢిల్లీ:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం 10.00 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాజ్యసభ సభ్యులు డాll శ్రీ బీద మస్తాన్…