ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల..
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం శనివారం నియోజకవర్గంలోని గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో కోలాహలంగా మారింది. నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను, సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ ముత్తుముల…