google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

శ్రీనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనిచ్చే లక్ష్యంతో సింగరాయకొండ మండలం శ్రీనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని దాతలు అందజేశారు.స్థానిక శ్రీ రాములవారి ఆలయ కమిటీ చైర్మన్ తన్నీరు రమణయ్య…

కామేపల్లి గ్రామ పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా పోలీసు శాఖ విజ్ఞప్తి

తొలి శుభోదయం న్యూస్ కామేపల్లి:- కామేపల్లి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఒంగోలు డీఎస్పీ శ్రీ ఆర్. శ్రీనివాసరావు గారు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీసు…

ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 85 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)” కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా…

మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్……..

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని దగ్గరుండి అంబులెన్స్ లో ఎక్కించి హాస్పటల్ కు పంపించి మానవత్వం చాటుకున్నారు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు. వివరాల్లోకెళితే మార్కాపురం-తర్లుపాడు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం రెండు మోటార్…

పొలంలో నాగలి దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి డోలా

తొలి శుభోదయం న్యూస్ కొండేపి :- ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని రామయపాలెం గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి…

వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలి

ప్రిన్సిపల్ సెక్రటరీ కు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వినతి తొలి శుభోదయం న్యూస్ ఎర్రగొండపాలెం:- వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులలో అర్హత ఉన్నప్పటికీ, పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు లేని ప్రతి ఒక్కరికీ తక్షణమే న్యాయం చేయాలని…

ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిపై త్వరితగతిన విచారణ నిర్వహించి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో ‘మీ కోసం (PGRS)’ కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 25 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ…

టెట్ అభ్యర్థులకు యూటీఎఫ్ ఎస్‌జీటీ మెటీరియల్ ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో, రాబోయే ఆగస్టు నెలలో నిర్వహించనున్న టెట్ (TET) పరీక్షకు హాజరుకానున్న సర్వీసులోని ఉపాధ్యాయ మిత్రులకు ఉపయోగపడేలా యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ముద్రించిన ఎస్‌జీటీ (SGT) మెటీరియల్‌ను పట్టణంలోని ప్రముఖ…

బహిరంగ మద్యం సేవకు అడ్డుకట్ట… ఓపెన్ బూజింగ్ ప్రదేశాలను శుభ్రపరుస్తూ నిర్మూలిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యం సేవ (Open Boozing) జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు…

సర్ పై నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు అన్నారు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు లోని పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం లోని క్లస్టర్ ఇంచార్జి లతో, డివిజన్ అధ్యక్షులు, బూత్ కన్వినర్లు తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జనార్దన్ గారు వారిని…

You missed