శ్రీనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనిచ్చే లక్ష్యంతో సింగరాయకొండ మండలం శ్రీనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని దాతలు అందజేశారు.స్థానిక శ్రీ రాములవారి ఆలయ కమిటీ చైర్మన్ తన్నీరు రమణయ్య…