అంతర్రాష్ట్ర మత్స్యకార వివాదంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్
తొలి శుభోదయం న్యూస్ కావలి:- రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్, తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపల వేట కొనసాగించడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర…