Category: ఆంధ్రప్రదేశ్

టెక్నాలజీతో నేరాలపై కఠిన నిఘా: MSCD పరికరాలతో ప్రకాశం & మార్కాపురం పోలీసుల స్మార్ట్ పోలీసింగ్!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీసు:- ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం పోలీస్ యంత్రాంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాల నియంత్రణలో మరో ముందడుగు వేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు…

దివ్యాంగుల కోసం… ఉచితబస్సు ప్రయాణం కందుకూరులో ప్రారంభించిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

దివ్యాంగులతో కలిసి భోజనం – బస్సు ప్రయాణం అర్హులకు ఇళ్లస్థలాలు అందిస్తామని ఇంటూరి హామీ తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దివ్యాంగుల శక్తి పేరుతో, వారికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా…. కందుకూరులో ఎమ్మెల్యే…

అన్న క్యాంటీన్‌లో అవినాష్ పుట్టినరోజు వేడుకలు..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడు అవినాష్ పుట్టినరోజు వేడుకలను బుధవారం పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో ఘనంగా నిర్వహించారు. కందుకూరు ప్రీమియర్ లీగ్ (KPL) కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో…

పొగాకు కార్మికుల కోసం రోడ్డు భద్రత & మహిళల రక్షణపై అవగాహన – సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమం!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పొగాకు కార్మికుల భద్రతను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు మరియు మహిళల రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ…

శామంతపూడి గ్రామం లో “రైతన్న మీకోసం” కార్యక్రమం…

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం శామంతపూడి గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీకోసం” కార్యక్రమానికి దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలను…

రంజాన్ మాసం సందర్భంగా సింగరాయకొండలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి డా.స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ముస్లిం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం సింగరాయకొండలో ఇఫ్తార్…

నూతన దంపతులకు ఎమ్మెల్యే ఇంటూరి ఆశీర్వాదం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు కోట చిన్నయ్య, రాణి దంపతుల కుమారుడు వెంకట సాయి శ్రీకాంత్, ఆనందలేఖ వివాహం ఇటీవల జరిగింది. ఆ వేడుకకు హాజరుకాలేకపోయిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు… మంగళవారం వారి ఇంటికి…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని జామియా మసీదులో మంగళవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పేష్ మామ్ బ్రదర్స్ మరియు జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేయగా… ముస్లిం…

కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో ఎమ్మెల్యే ఇంటూరి భేటీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం కలెక్టర్ పి.రాజాబాబు , జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి తో… కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సాయంత్రం భేటీ అయ్యారు. కందుకూరు నియోజకవర్గంలో రెవెన్యూ సిబ్బంది తగినంతమంది లేరని, వీఆర్వో సహా పలు…

ఆస్తిపన్ను చెల్లింపుదారులకు వడ్డీ పై 50% రాయితీ మున్సిపల్ కమిషనర్ రమణబాబు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణ వాసులకు మరియు ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు తెలిపారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇంటి పన్ను (ప్రాపర్టీ టాక్స్) బకాయిల మీద పడిన…