Category: ఆంధ్రప్రదేశ్

అంతర్రాష్ట్ర మత్స్యకార వివాదంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్

తొలి శుభోదయం న్యూస్ కావలి:- రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్, తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపల వేట కొనసాగించడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర…

నిఘా కవచంలో పదో తరగతి పరీక్షలు – ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో విద్యార్థులకు భయరహిత వాతావరణం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన…

ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారు.

పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి: జిల్లా ఎస్పీ గారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత నిచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు మరింత ప్రత్యేక చర్యలు…

మరోప్రోలు వారి పాలెం గ్రామంలో వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు తాసిల్దార్ సలీమాకు గ్రామ పెద్దలు కృతజ్ఞతలు

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల మండలం మరుప్రోలు వారి పాలెం గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు పడింది. గ్రామంలో వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్…

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం – పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా విస్తృత అవగాహన: జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్

జాతీయ రహదారులపై జాగ్రత్తలు తప్పనిసరి… ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా…

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ చెక్ అందజేత!ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఈ . వెంకటేశ్వర్లు కందుకూరు బ్రాంచ్ మేనేజర్ బి. నాగేశ్వరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన షేక్ ఆప్రిన్ కు బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఈ. వెంకటేశ్వర్లు, మేనేజర్ బి. నాగేశ్వరావు బుధవారం అందజేశారు. మండల ములోని పలుకూరు షేక్…

మాడిఫైడ్ సైలెన్సర్, అనధికార లైటింగ్ అమర్చుకుని ప్రజలకు, తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐ.పి.ఎస్.

బైకులకు అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్ల 100, అనధికార లైటింగ్ 400 లను రోడ్ రోలర్ తో ధ్వంసం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు మీ భద్రతకే…ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలి: జిల్లా ఎస్పీ సురక్షిత ప్రయాణానికి ప్రతి వాహనదారుడు…

అన్నంగి బూరేపల్లి పరిధిలో 95 ఎకరాలలో నూతన ఎపి ఎస్పీ బెటాలియన్ పనులకు శ్రీకారం.ముఖద్వారం వద్ద ఆర్చ్, అప్రోచ్ రోడ్డుప్రరంభం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మద్దిపాడు మండలం లోని గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ వెనక వైపు ఉన్న అన్నంగి-బూరేపల్లి గ్రామాల పరిధిలో నూతనముగా ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సాయుధ పోలీసు పటాలం ( ఏపీ ఏడ్పు బెటాలియన్) నిర్మాణ…

ముత్తరాశిపాలెం పరిసరాల్లో డ్రోన్ నిఘా – “స్కై ఐ ప్రకాశం”తో ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన పర్యవేక్షణ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తరాశిపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు “స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ…

జోన్ 4 కాపునాడు మహిళా అధ్యక్షురాలుగా కొల్లా భువనేశ్వరి

తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:- కాపునాడు రాష్ట్రస్థాయి పర్యటనలో భాగంగా బుధవారం అద్దంకి నియోజకవర్గం విచ్చేసిన కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణ్యం గారి చేతుల మీదుగా జోన్ 4 నూతన మహిళా కాపునాడు అధ్యక్షురాలిగా నియమితులైన కొల్లా భువనేశ్వరి గారిని…