రంజాన్ పండుగ సందర్భంగా కంభంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి – మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు జిల్లా ఎస్పీ శ్రీ హర్ష వర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.…