పొగాకు క్వింటా 30 వేల రూపాయలు పైన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- పొగాకు క్వింటా 30 వేల రూపాయలు పైన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి-వీరారెడ్డిఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొండేపి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం టంగుటూరు మండలం జమ్మలపాలెం లో గురువారం జి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.…

కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని మార్కాపురం జిల్లా రైతు సంఘం నాయకులు పిల్లి తిప్పారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యావర్గ సభ్యులు పీసీ కేశరావు లు ప్రభుత్వాన్ని డిమాండ్…

గిద్దలూరు మున్సిపాలిటీ పన్ను వసూళ్లలో ముందంజ

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- పట్టణాభివృద్ధికి పన్ను వసూళ్లే ప్రధాన ఆధారం అన్న విషయాన్ని గిద్దలూరు మున్సిపాలిటీ మరోసారి చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను, నీటి చార్జీల వసూళ్లలో గణనీయ పురోగతి నమోదు కావడం విశేషం. ప్రైవేట్ ఆస్తులపై…

గిద్దలూరులో ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న పోలీసులు!

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలో ట్రాఫిక్ ను పోలీసులు సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. కొమరోలు సమీపంలోని అమరావతి–కడప జాతీయ రహదారి మరమ్మతుల కారణంగా వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వాహనాలను గిద్దలూరు నుంచి కడప వైపు కు మళ్లిస్తున్నారు.ఈ…

రాష్ట్రానికి ఒకే రాజధాని – అది అమరావతి అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం పట్ల ఎమ్మెల్యే ప్రశాంతమ్మ హర్షం

సీఎం చంద్రబాబు నాయకత్వం, విజన్‌ తో రాష్ట్రానికి భద్రత ప్రధాని నరేంద్ర మోదీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. తొలి శుభోదయం న్యూస్ ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడం రాష్ట్రానికి మరువలేని…

ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సీఎంఆర్…

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా IAS.,

తొలి శుభోదయం న్యూస్ :- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా (IAS -2015) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించిన వీరిని ప్రభుత్వం బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరుగా నియమించింది.…

కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండ మండలం, ఆరవల్లిపాడు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త రామడుగు గురుబ్రహ్మచారి గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదకరం. ఈ నేపథ్యంలో, దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ…

విజయాంజనేయ స్వామి వారు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవం

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండ టౌన్‌లో ఘనంగా నిర్వహించిన శ్రీ విజయాంజనేయ స్వామి వారు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డా. కడియాల…

కందుకూరులో CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి

22.5 లక్షలతో 3 రోడ్ల నిర్మాణం ప్రకాశం కాలనీ, రెవిన్యూ కాలనీ వాసులకు తీరనున్న కష్టాలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని 9వ వార్డు ప్రకాశం కాలనీ మరియు రెవెన్యూ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి…