రాయవరం రోడ్డు ప్రమాదం , 13 మంది మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోం మినిస్టర్ మరియు రవాణా శాఖ మంత్రి ..

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- రాయవరం వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని . మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు.రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ,తో, రాష్ట్ర రవాణా…

విద్యార్థుల్లో అవగాహనకు ప్రాధాన్యం – విక్రమ్ హై స్కూల్‌లో సైబర్ క్రైమ్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై పోలీసుల అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ పోలీస్ :- ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్రమ్ హై స్కూల్‌లో విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు తాలూకా ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో నిర్వహించి, సైబర్ నేరాలు, గుడ్…

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని స్మరించుకుంటూ జరుపుకునే శ్రీరామనవమి పండుగ సందర్భంగా కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.ధర్మం, న్యాయం, అంకితభావంతో పనిచేసే నాయకత్వం… ఇవన్నీ శ్రీరాముని జీవితం మనకు నేర్పిన గొప్ప సందేశాలు.ప్రతి ఒక్కరి…

“స్కై Eye Prakasam”తో రావులకొల్లు పరిసరాల్లో డ్రోన్ నిఘా – ప్రకాశం పోలీసుల ఆధునిక భద్రతా చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- “స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌లో భాగంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రావులకొల్లు గ్రామ రోడ్డు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను…

కోర్టు ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం – న్యాయమూర్తి డా. వి.లీలా శ్యాంసుందరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- శింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో కోర్టుకు వచ్చే న్యాయవాదులు, వ్యాజ్యదారులు మరియు ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను గౌరవ న్యాయమూర్తి డా. వి. లీలా…

“ఆపరేషన్ వజ్ర పహార్”లో భాగంగా కొండపిలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – అంబేద్కర్, బాబు జగ్జీవన్, ఎస్సీ కాలనీలలో పోలీసుల విస్తృత తనిఖీలు, ప్రజల్లో చైతన్య ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కందుకూరు డీఎస్పీ గారి పర్యవేక్షణలో కొండపి పట్టణంలో “ఆపరేషన్ వజ్ర పహార్”లో భాగంగా విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. అంబేద్కర్ కాలనీ,…

మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం…

బస్సులో మరిచిపోయిన బంగారం… నిజాయితీతో తిరిగి అందించిన బస్సు కండక్టర్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- బుధవారం గుడ్లూరుకు చెందిన దేవరకొండ వెంకాయమ్మ తన బ్రాస్లెట్‌ను మాచవరం బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి వెళ్లింది. అయితే బ్యాంకులో పని పూర్తికాకపోవడంతో తిరిగి గుడ్లూరుకు రావడానికి AP 27 TZ…

అంతర్రాష్ట్ర మత్స్యకార వివాదంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్

తొలి శుభోదయం న్యూస్ కావలి:- రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్, తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపల వేట కొనసాగించడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర…

అనుమలకొండలో గ్యాంబ్లింగ్‌పై మార్కాపురం పోలీసుల దాడి – 8 మంది పట్టివేత, రూ.21,300 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమలకొండ ప్రాంతంలో గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.21,300 నగదు స్వాధీనం…