NDPS షీటర్ల ఇళ్లలో సడన్ చెకింగ్ – దర్సి సిఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పోలీసుల CASO ఆపరేషన్
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నేర నియంత్రణ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కట్టడి లక్ష్యంగా దర్సి సిఐ పర్యవేక్షణలో దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో NDPS షీటర్ల ఇళ్లలో CASO (Cordon and…
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీ ప్రత్యేక డ్రైవ్ – వాహనాల తనిఖీలు, అవగాహన కౌన్సెలింగ్, ఉల్లంఘనదారులకు ఈ-చలాన్లు విధించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసుల,రోడ్డు భద్రతను పెంపొందించడం మరియు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు.…
నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ అన్వర్ బాషా
యహోలీ శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కందుకూరు డిఎస్పీ ఆధ్వర్యంలో కందుకూరు సిఐ అన్వర్ భాష పలుకూరు గ్రామం నందు ఆదివారం నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడు సీసీ…
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి సి.వి.రేణుక
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి సి.వి.రేణుక తెలిపారు. విద్యాశాఖ అదనపు సంచాలకులు, జిల్లా పరిశీలకులు ఏ.సుబ్బారెడ్డి, పరీక్షల నిర్వహణ విభాగ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావులతో…
జాతీయ ఉత్తమ సేవా సామ్రాట్ ఉగాది పురస్కారం 2026 కు అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణం లోని షాదీ మంజిల్ హాల్ నందు ఎంవి రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు లీల మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా స్వచ్ఛందంగా…
జాతీయ మెగా లోక్ అదాలత్ –1214 కేసులు పరిస్కారం. సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి హాజరై…
టంగుటూరులో దళితుల సమస్యలపై ప్రత్యేక సమావేశం
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- దళితులపై దాడులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టబద్ధంగా న్యాయపోరాటం చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తామని హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. టంగుటూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల…
లోక్ అదాలత్ లో పడే రాజీ తో కక్షిదారులకు సత్వర న్యాయం.
కోర్టు తీర్పుకన్నా లోక్ అదాలత్ సెటిల్మెంట్ గొప్పది. సివిల్ జడ్జి డా లీలా శ్యాంసుందరి కక్షిదారులకు హితవు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- క్షణిక ఆవేశాలు, చిన్న చిన్న వివాదాలతో కేసులు పెట్టుకుని కోర్టుల్లో వైద్యాలు వేసి కోర్టు చుట్టూ తిరిగే…
రైతులకు ప్రతి ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం జిల్లా మద్దిపాడు:- రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా…
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా అందించడంలో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుండి రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గంలోని 31,853 మంది రైతులకు మొత్తం రూ.18.33 కోట్ల నిధులు విడుదల చేస్తూ మెగాచెక్కును అందజేశాను.మండలాల వారీగా రైతులకు విడుదలైన నిధులు: కందుకూరు మండలం –…