ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 36 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం& మార్కాపురం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి…

మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం ‘దండి మార్చి 2.0’ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- దేశ యువత భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారుతున్న మాదకద్రవ్యాల పట్ల చైతన్యం కలిగించే లక్ష్యంతో, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో “వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్”…

ఇంటర్ పరీక్షలకు పటిష్ట పోలీస్ భద్రత – ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లావ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.…

లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలని వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు ప్రజా పిర్యాదుల వేదికలో ఏ ఓ శాంతి కుమారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సురేష్…

“అవులమండ తిరునాళ్లపై పోలీసుల ‘స్కై ఐ’ నిఘా: డ్రోన్ కెమెరాలతో ఆకాశం నుండి భక్తుల భద్రత పర్యవేక్షణ – ప్రకాశం పోలీసుల హైటెక్ సెక్యూరిటీతో అదుపులో శాంతిభద్రతలు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం:- అవులమండ గ్రామ తిరునాళ్ల ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి ప్రకాశం జిల్లా పోలీసులు సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ‘స్కై…

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు రూరల్ మండలం మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరమునకు గాను ఆరు గ్రామపంచాయతీలు క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక కాబడినవి . ప్రతి 1000…

“మైనర్ డ్రైవింగ్ & అర్ధరాత్రి అల్లరి మూకలపై పోలీసుల కొరడా: దోర్నాల పోలీస్ స్టేషన్‌లో యువతకు, తల్లిదండ్రులకు ఎస్.ఐ. క్లాస్ – బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!”

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- దోర్నాల మార్కాపురం జిల్లా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా దోర్నాల పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, దోర్నాల ఎస్.ఐ. గారు మరియు…

విద్యార్థినులకు ఎమ్మెల్యే ఇంటూరి అభినందనలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో…. కందుకూరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 6వ తరగతి విద్యార్థిని సోమవరపు శ్రీ జోషిత గ్రాండ్ ప్రైజ్ కింద ల్యాప్ టాప్,…

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- స్థానిక మల్లె తోటలోని నాల్గవ లైన్ లో ఉన్న ఒక ప్రార్ధన మందిర ఆవరణము నందు పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో పాల్గొన్న అగాపే లవ్…

లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలి సిపిఐ డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలని స్థానిక మహిళలు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్నామని గతంలో పోతుల రామారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు…