ప్రకాశం జిల్లాలో 6 గురు చిన్నారుల దత్తత ప్రక్రియ పూర్తి!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు ఆధ్వర్యంలో 6 గురు చిన్నారులను వివిధ రాష్ట్రాలకు చెందిన దంపతులకు దత్తత ఇవ్వడం జరిగింది. వేదిక: జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు. దంపతులు: కర్ణాటక, కేరళ,…

యర్రగొండపాలెం సర్కిల్ పరిధిలో నేర సమీక్షా సమావేశం: పెండింగ్ కేసుల దర్యాప్తుపై సి.ఐ. సీరియస్ రివ్యూ – UI కేసులు, ఎన్.బి.డబ్ల్యూ (NBW) ల అమలు మరియు లోక్ అదాలత్ సక్సెస్‌పై ఎస్.ఐ.లకు కీలక ఆదేశాలు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- యర్రగొండపాలెం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గారి అధ్యక్షతన క్రైమ్ రివ్యూ మీటింగ్ (నేర సమీక్షా సమావేశం) నిర్వహించబడింది. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్.ఐ.లు మరియు సిబ్బంది…

ప్రకాశం జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ (DCC) సమీక్షా సమావేశం జరిగింది.లక్ష్యం : ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పం. రుణాల…

“నేర నియంత్రణపై కందుకూరు డి.ఎస్.పి. గారి సీరియస్ రివ్యూ: పెండింగ్‌లో ఉన్న ఎన్.బి.డబ్ల్యూ (NBW) లపై ఉక్కుపాదం – నిందితుల అరెస్ట్‌లకు డెడ్‌లైన్, పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- కందుకూరు పట్టణంలోని డి.ఎస్.పి. కార్యాలయంలో కందుకూరు డి.ఎస్.పి. పోలీస్ అధికారులతో ప్రత్యేక క్రైమ్ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కందుకూరు సి.ఐ., కందుకూరు రూరల్ ఎస్.ఐ., మరియు ఉలవపాడు ఎస్.ఐ.లు పాల్గొన్నారు. ముఖ్యంగా…

ఈ నెల 14 న జాతీయ లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన న్యాయం –సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాంసుందరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ న్యాయస్థానంలో మార్చి 14, 2026 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడనున్నట్లు సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి తెలిపారు.ఈ లోక్ అదాలత్ నిర్వహణ నేపథ్యంలో న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది.…

ఆయుర్వేద వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణంలో…. కొత్తగా నిర్మించనున్న ఆయుర్వేద వైద్యశాల భవన నిర్మాణానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించనున్నారు.…

ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:- ప్రకాశం జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం నాడు తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న ఆర్ డబ్ల్యూ ఎస్ పనులపై…

మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించి, వేగవంతమైన చర్యలు చేపట్టాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,

రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ . తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మిస్సింగ్ కేసులు, NBWలు, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర…

శ్రీ సంస్కృతి స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం గుర్రం వారి పాలెం లోని శ్రీ సంస్కృతి స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని “మహిళా సాధికారత- దేశాభివృద్ధి” అనే నినాదంతో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు…

ప్రజా ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చేయాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 71 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- బాధితులు నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌) కార్యక్రమంను జిల్లా…