Month: March 2026

కొండయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన బుర్రా.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు టౌన్ ఆది ఆంధ్ర కాలనికి చెందిన వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు, వార్డ్ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు కుడుముల మాలకొండయ్య అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి ఆయన పార్థివ…

కంభంలో రంజాన్ పండుగ రోజు ప్రార్థనలు చేసుకోవడానికి కంభం ఈద్గా మైదానంలో చిల్ల చెట్లు, కంప చెట్లు, చెట్ల మొద్దులు JCB వాహనం

తొలి శుభోదయం న్యూస్ కంభం:- డజర్ వాహనం లతో ఈద్గా నుండి ఆంజనేయ స్వామి దేవాలాలయం వరకు పరిశుభ్రంగా తొలగించారు.ఈ బృహత్తర ప్రత్యేక కార్యక్రమాలు ప్రతీ ఏడాది మై జీవన్ ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తి శేషులు షేక్.మహబూబ్ బాషా…

వైభవంగా శ్రీ అంకమ్మ తల్లి అభిషేకం, పల్లకి సేవ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు, కందుకూరు గ్రామదేవత ఆదిపరాశక్తి శ్రీ శ్రీశ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం ఈరోజు శుక్రవారం ఎంతో వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, చందన…

MNR ఎంటర్‌ప్రైజెస్ & ఫైర్ వర్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి పట్టణం చౌటపాలెం రోడ్‌లో ఏర్పాటు చేసిన MNR ఎంటర్‌ప్రైజెస్ & ఫైర్ వర్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ముఖ్య…

విద్యార్థుల ఆరోగ్యం – భవిష్యత్తుకు బలమైన పునాది… మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక దృష్టి!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణం అద్దంకి రోడ్‌లోని గురుకుల పాఠశాలను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత, రుచి, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై తెలుసుకున్నారు.భోజనం బాగాలేకపోతే తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచిస్తూ,…

సహాయ నిధి (CMRF) ద్వారా 33 మంది లబ్ధిదారులకు ₹14.4 లక్షల విలువైన ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా 33 మంది లబ్ధిదారులకు ₹14.4 లక్షల విలువైన ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశాను. కందుకూరు పట్టణానికి చెందిన 15 మందికి ₹7.14 లక్షలు,…

రంజాన్ పండుగ సందర్భంగా కంభంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి – మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు జిల్లా ఎస్పీ శ్రీ హర్ష వర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.…

నిరుద్యోగుల కలలు నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అత్యధికంగా డీఎస్సీ నియామకాలు నిర్వహించి వేలాది మంది నిరుద్యోగులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన విషయాన్ని తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు అర్రిబోయిన…

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రంజాన్ పర్వదినం సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం అంతా నియమనిష్ఠలతో,…

రంజాన్ పండుగ శుభాకాంక్షలు – ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ముస్లిం సోదర, సోదరీమణులకు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ & YSRCP బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు తూమాటి మాధవ రావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేచేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన…