తొలి శుభోదయం న్యూస్ దర్శి :-

ముండ్లమూరు మండలం పులిపాడు గ్రామానికి చెందిన దాసరి జరీష అనారోగ్యంతో బాధపడుతుండగా, విషయం తెలుసుకున్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ₹1,53,670 రూపాయల LOCను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, గ్రామ నాయకులు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *