దర్శి | దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ, దర్శి RTC బస్టాండ్లో “దివ్యాంగ శక్తి పథకం”ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం…