Author: JALAIAH

ఫిబ్రవరి 12న జరిగే కార్మిక కర్షక జాతీయ సమ్మెను జయప్రదం చేయండి…

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు విజ్ఞప్తి…. తొలి శుభోదయం టంగుటూరు:- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, విబిజి రాంజీ పేరుతో తెచ్చిన కొత్త చట్టం రద్దు చేయాలని, కార్మిక కర్షక, ప్రజావ్యతిరేక…

జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన తనిఖీలు – ప్రకాశం & మార్కాపురం పోలీసుల విస్తృత వాహన తనిఖీ కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో భాగంగా ఉమ్మడిగా భారీ వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా సరిహద్దులు, ప్రధాన కూడళ్లు మరియు…

ఈనెల 12 తేదీన దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి

తొలి శుభోదయం సింగరాయకొండ:- 2026 ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరుగుతావుంది. ఈ సందర్భంగా కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సింగరాయకొండ లో బైక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి , టంగుటూరి రాము,,…

దేశ రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా సీఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీ

తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒంగోలు నుండి ముందుకు సాగిన సీఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీ తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- దేశ శాంతి భద్రతల పరిరక్షణలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) కీలకమైన పాత్ర పోషిస్తున్నదని, సురక్షిత…

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా.. స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు

తొలి శుభోదయం ఒంగోలు :- అమరావతి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 3వ మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి…

ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపాదిత రక్షణ ప్రాజెక్టుల సత్వర అభివృద్ధికి, వ్యవస్థ బలోపేతానికి చొరవ చూపండి

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కోరిన ఎంపీలు లావు, మాగుంట తొలి శుభోదయం ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, రక్షణ తయారీ రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చొరవ చూపి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్…

‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం కందుకూరు:- లింగసముద్రం మండలంలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని, రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది . రైతుల సంక్షేమమే ధ్యేయంగా, వారికి పూర్తి…

మహిళా రక్షణకు ‘శక్తి’ భరోసా: జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా శక్తి యాప్ ఇన్‌స్టాలేషన్ మరియు అవగాహన సదస్సులు.

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం పోలీసులు, మహిళల భద్రత కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘శక్తి యాప్’ (Sakthi App) అవగాహన కార్యక్రమం జిల్లావ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ…

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

తొలి శుభోదయం కందుకూరు:- ఫిబ్రవరి 12వ తేదీ జరుగు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ, ఏఐటియుసి నాయకులు కార్మికుల్లోకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే వీర రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి…

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- లింగసముద్రం పంచాయితీ జంగంరెడ్డిపాలెంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చింది.ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలందరిపై ఆ దేవుని కృపాకటాక్షాలు ఉండాలని…