Category: ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ డీజిల్ పై ప్రకాశం కలెక్టర్ హెచ్చరిక…!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లాలో ఆదివారం సెలవు కారణంగా ఇంధన కంపెనీలు సరఫరా చేయకపోవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొందరు ముందస్తుగా అధికంగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంతో అక్కడక్కడ కొరత ఏర్పడిందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు…

దర్శి పట్టణంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలో నిర్వహించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ లలిత్ సాగర్ గార్ల దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా…

కంభం మండలం పరిధిలోని పెట్రోల్ బంకులను పరిశీలించిన తహశీల్దార్

తొలి శుభోదయం న్యూస్ కంభం :-మార్కాపురం జిల్లా కంభం మండలంలోని పలు పెట్రోల్ మరియు డీజిల్ కొరత వున్నదని వస్తున్నటువంటి అపోహాల పైన ఈరోజు ఆదివారం నాడు కంభం మండలం తహశీల్దార్ వి. కిరణ్, ఆర్.ఐ టి. ఆంజనేయులు మరియు వీఆర్వోలు…

గిద్దలూరు మండలంలో ఎటువంటి పెట్రోల్ కొరత లేదని తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో ఎటువంటి పెట్రోల్ కొరత లేదని తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి అన్నారు. డీజిల్ వరకు కొంతవరకు కొరత ఉన్న రేపటికల్లా అది పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న…

ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి ని పరామర్శించారు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి గారిని దర్శి పట్టణంలోని కొత్తపాలెం ప్రాంతంలో ఉన్న వారి నివాసంలో ఆదివారం సాయంత్రం పరామర్శించారు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…

డీజిల్, పెట్రోల్ కొరత నివారించాలి. సిపిఎం మార్కాపురం జిల్లా కార్యదర్శి డి సోమయ్య.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- సిపిఎం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నందు టి ఆవులయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి సోమయ్య పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో గత రెండు…

మే6 విజయవాడ మహా ధర్నా విజయవంతం చేయండి… వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ పిలుపు

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలే ప్రధాన డిమాండ్ గా మే 6 తేదీ విజయవాడలోని ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నా విజయవంతం చేయాలని లక్ష్యంతో ఆదివారం ఉపాధ్యాయ…

2వ అదనపు జూనియర్ న్యాయస్థానానికి జడ్జిగా భరత్ చంద్ర

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు లో ఆదివారం రెండవ అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్ విజయ సునీతతో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ,…

ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ గుంటూరు:- గుంటూరులోని జెకేసి రోడ్డులో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కొండపల్లి నాగేశ్వరరావు,…

డిహెచ్పిఎస్ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని డిహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు కోరారు. మార్కాపురంలోని పూల సుబ్బయ్య భవన్ నందు దళిత హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశం…