google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరమును దర్శించి కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమ వంశీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమ వంశీ మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరమును దర్శించి.. మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి మందిర వ్యవస్థాపక ధర్మకర్త పవని నాగేంద్ర ప్రసాద్ తో చర్చించి..మహా శివరాత్రి నాడు వచ్చే…

మహిళా రక్షణకు సాంకేతిక భరోసా: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ‘శక్తి’ యాప్ డౌన్‌లోడ్‌పై పోలీసుల ప్రత్యేక అవగాహన.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం,మార్కాపురం పోలీస్:- మహిళలు మరియు విద్యార్థినుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘శక్తి’ (Shakti) యాప్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అత్యవసర…

నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తాం.సిఐటియు జిల్లా కార్యదర్శి టి ఆవులయ్య.

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయం నుండి పట్టణంలోని పురవీధుల గుండా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది…ర్యాలీలో కార్మిక సంఘాల నాయకులు రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు, టీచర్స్ సంఘాల నాయకులు పాల్గొన్నారు…సందర్భంగా సిఐటియు జిల్లా…

వలేటివారిపాలెం తహసీల్దార్ గా షేక్ మహమ్మద్ హుస్సేన్ బాధ్యతలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెం తహసీల్దార్ గా షేక్ మహమ్మద్ హుస్సేన్ బాధ్యతలు చేపట్టారు. ఈయన CS పురం నుంచి బదిలీపై వచ్చారు. గతంలో కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేశారు. తరువాత కష్టపడి చదివి తహసీల్దార్…

యోగానంద లక్ష్మి నారసింహ స్వామి కి అష్టోత్తర కలశ అభిషేకం.స్వామి వారికి విశేష అభిషేకం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సమాజ క్షేమం కోరుతూ భక్తులు సుభిక్షంగా ఉండాలని శుక్రవారం శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో యోగానంద లక్ష్మి నారసింహ స్వామి వారి…

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం: అద్దంకిలో పేకాట రాయుళ్లు, చీమకుర్తిలో కోడి పందాల శిబిరాలపై దాడులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా అద్దంకి మరియు చీమకుర్తి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అద్దంకి సీఐ పర్యవేక్షణలో గుర్రాల కాలనీలో జరుగుతున్న పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించిన సింగరాయకొండ న్యాయవాదులు

తొలి శుభోదయం న్యూస్ :- ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడినాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును…

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల జి.రామకృష్ణ ఎన్నికయ్యారు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రామకృష్ణను కలిసి సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించారు. ఉద్యోగులకు అండగా నిలుస్తూ…. వారికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.

మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

శివాలయాల భద్రత, ట్రాఫిక్‌పై జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు కీలకమైన సూచనలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా శివరాత్రి వేడుకలు జరుపుకోవాలి.జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహాశివరాత్రి సందర్బంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా…

పాకల బీచ్ ఫెస్టివల్ కు తరలిరావాలని జిల్లా ప్రజలకు పిలుపు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల వద్ద ఈనెల 14 15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మారిటైమ్ బోర్డు చైర్మన్…