రాయవరం రోడ్డు ప్రమాదం , 13 మంది మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోం మినిస్టర్ మరియు రవాణా శాఖ మంత్రి ..
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- రాయవరం వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని . మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు.రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ,తో, రాష్ట్ర రవాణా…