భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అష్రఫుల్ల ఖాన్ త్యాగాలు మరువలేనివి -రహీం
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అష్రఫుల్లాఖాన్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రహీం మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్రం కోసం అనేకమంది ప్రాణాలను పణంగా పెట్టారు అందరూ సమైక్యంగా బ్రిటిష్…