google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

మార్కాపురం సీఐ గా ఎస్ కె అల్తాఫ్ హుస్సేన్.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం. జిల్లా కేంద్రమైన మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ కె అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు.ఈ మేరకు డిఐజి కార్యాలయం నుండి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈయన గతంలో పెద్ద దోర్నాల, అర్ధవీడు, రాచర్ల , పొదిలి, నాగులుప్పలపాడు,…

చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు సిఐ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో ఉన్న హోటళ్లు మరియు లాడ్జి ల యజమానులతో కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాషా, పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు కలిసి పోలీస్ కార్యాలయం నందు శనివారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా…

జలజీవన్ మిషన్ పథకం క్రింద చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం, జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం క్రింద చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా వాటర్…

పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకొని మలేరియా వ్యాధిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పిలుపు నిచ్చారు.

తొలి శుభోదయం న్యూస్ కంభం:- శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భం గా స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుండి కంభం సెంటర్ వరకు వైద్యఆరోగ్య శాఖ సిబ్బందితో నిర్వ హించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.…

నేడు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించనున్న హైకోర్టు జడ్జిలు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఆదివారం గిద్దలూరు కోర్టు భవనముల సముదాయంలో నూతనంగా మంజూరు అయిన రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు జడ్జిలు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వై.లక్ష్మణ రావు ప్రారంభించనున్నారని బార్ అసోసియేషన్…

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ సమయంలో మార్పులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ (పీజీఆర్ఎస్ ) సమయంలో మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారుఎండలను దృష్టిలో పెట్టుకొని…

ఒంగోలు నగరంలో ముందస్తు భద్రతా మరియు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఒంగోలు వన్ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు, ఒంగోలు టూ టౌన్ సిఐ ఎం. శ్రీనివాసరావు మరియు సిబ్బంది కలిసి…

సింగరాయకొండ మండలంలో 2027 జనాభా గణన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగింపు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో 2027 జనాభా గణనకు సంబంధించి ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణలో మొత్తం 151 మంది ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.…

రక్షిత ప్రయాణం – సురక్షిత గమ్యం: ఈ-చలాన్లతో క్రమశిక్షణ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ప్రకాశం పోలీసులు!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల ప్రాణ భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు ట్రాఫిక్ నియమాల అమలులో కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ఆధునిక…

ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా మార్కాపురం పోలీసుల భారీ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు – పలు మండలాల్లో అకస్మిక తనిఖీలు, నేరాలపై ఉక్కుపాదం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా పలు ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు…