Category: ఆంధ్రప్రదేశ్

ఆత్మీయుల పలకరింపు మనో ధైర్యాన్ని ఇస్తుంది.బాధలో ఉన్న వారికి ఓదార్పు బలాన్నిస్తుంది.

హెచ్ ఎస్ సి స్వచంద సంస్థ అధినేత తాటి పర్తి సుధాకర్ పిలుపు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- కుటుంబ సభ్యుల ను కోల్పోయిన వారికి ఆత్మీయులు ఇచ్చే ఓదార్పు ఊరట తో పాటు మనో ధైర్యాన్ని ఇస్తుందని ప్రముఖ స్వచంద…

శ్రీ తిరుమలనాథ స్వామి తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు… డ్రోన్, సీసీటీవీ నిఘాతో భక్తుల భద్రతకు మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జూలై 4, 2026న నిర్వహించనున్న శ్రీ తిరుమలనాథ స్వామి తిరునాళ్ల సందర్భంగా భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత భద్రతా…

టంగుటూరులో ఘనంగా జరిగిన మెకానిక్ డే వేడుకలు!

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- మెకానిక్ డే సందర్భంగా టంగుటూరు టూ వీలర్ బైక్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మెకానిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా స్థానిక ట్రంక్ రోడ్ లో భారీ బైక్ ర్యాలీ…

ప్రజల మధ్యే పోలీసులు… విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలకు చెక్, ప్రజల్లో భద్రతా భరోసా పెంపు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా…

బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- కురిచేడు మండలం, బోధనంపాడు గ్రామంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న VB-G RAM G కార్యక్రమాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, ఉపాధి…

రూ.18.54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ LOCలను పంపిణీ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- కురిచేడు మండలం, బోధనంపాడు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ – VB-G RAM G కార్యక్రమం వేదికపై ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.18,54,845 విలువైన LOCలను దర్శి టిడిపి ఇంచార్జ్ Dr.…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమైన పునాది!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ గారు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ దరఖాస్తులు,…

కందుకూరు టిడిపి కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ

ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆర్థిక సహాయాలు లింగసముద్రం మండలంలో 25 మందికి 13.75 లక్షలు మంజూరు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా లింగసముద్రం మండలంలోని 25 మంది లబ్ధిదారులకు 13.75…

సరైన ధృవ పత్రాలు లేకుండా రహదారి పై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు.

మైనర్ లకు వాహనాలు ఇస్తే తల్లి దండ్రులు పై చర్యలు తప్పవుసింగరాయకొండ ఎస్సై సుధీర్ కుమార్ హెచ్చరిక. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- నిత్యం ఎక్కడో ఒక చోట మానవ తప్పిదాలతో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణ నియంత్రణకు జిల్లా…

మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యం… శక్తి యాప్ డౌన్‌లోడ్, ఇన్‌స్టాలేషన్‌తో పాటు గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు…