Category: ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యవంతమైన కార్మికులే సంస్థకు బలం – ఆల్ఫా మెరైన్‌లో మెడికల్ క్యాంపు విజయవంతం

న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలో ఉన్నఆల్ఫా మెరైన్ సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, మత్స్య శాఖ, సార్డ్స్ శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ మరియు…

బహిరంగ మద్యం సేవకు అడ్డుకట్ట… త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ మద్యం సేవించే ప్రదేశాలను తొలగించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం మరియు ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక చర్యలు…

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు ఘన సన్మానం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలోని కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సాకేత్ గారికి, ప్రణవి హాస్పిటల్స్ డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ ప్రశాంతి గార్లకి, శారదా నర్సింగ్ హోమ్ డాక్టర్ వెంకటేష్,…

పోగొట్టుకున్న మొబైల్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితుడికి అప్పగించిన బల్లికురవ పోలీసులు… ప్రజలకు భరోసాగా నిలుస్తున్న ప్రకాశం జిల్లా పోలీసుల సత్వర సేవలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత…

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో వీజీబీ రామ్ జీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి : – వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో వీబీ-జీరామ్ జీ పథకం ఒక కీలక మైలురాయిగా నిలవనుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి…

ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలపై పోలీసుల నిఘా… ఆర్థిక నేరాల నివారణకు ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడం, ఏటీఎంల వద్ద జరిగే చోరీలు, మోసాలు మరియు ఇతర నేరాలను నివారించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు…

పొగాకు ​రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కూటమి ప్రభుత్వ ద్వేయం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- పొగాకు ​రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. గురువారం ​ఒంగోలు (పేర్నమిట్ట) పొగాకు వేలం కేంద్రంలో వేలం…

పెండింగ్ యూఐ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న యూఐ (UI) కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో…

ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టుబడిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ కొండపి :- రాష్ట్రవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, సామాజిక భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్లను” పంపిణీ చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి చెప్పారు.…

కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యంఆర్థిక ఇబ్బందులున్నా పథకాల అమలులింగసముద్రంలో పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్య ఇస్తున్నారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- లింగసముద్రం పంచాయతీలోని రామకృష్ణాపురంలో ఎన్టీఆర్…