జన గణన అవగాహన పోటీల్లో విజేతలకు బహుమతులు
తొలి శుభోదయం న్యూస్ కంభం:- కంభం: జన గణన కార్యక్రమం ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం లక్ష్యంగా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్విజ్, ఎస్సే రైటింగ్, డిబేట్ పోటీలలో విజేతలకు బహుమతి పతకాలను అందించారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ…