Category: ఆంధ్రప్రదేశ్

నూతనంగా మంజూరైన స్పౌజ్ పింఛన్లను పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ .

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- తాళ్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతనంగా మంజూరైన 9 మంది లబ్ధిదారులకు స్పౌజ్ పింఛన్లను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి…

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం : డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీగా…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ధర్బార్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.4,95,059 విలువైన చెక్కులను 9 మంది లబ్ధిదారులకు దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు,విద్యా సామాగ్రి పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అనే నినాదంతో శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో బుధవారం సొసైటీ సభ్యుల సహకారంతో కందుకూరు పట్టణం బ్రృందావనం కాలనీలో ఉన్న ప్రభుత్వ…

వీబీజీ రామ్ జీ పై అధికారులతో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ (VB-GRAMJEE) (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్) పధకం రాష్ట్రంలో రేపటి అమలు చేయనున్న నేపథ్యంలో…

రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలి

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం : – రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సంబంధిత అధికారులకు…

మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామితో ఎమ్మెల్యే కందుల భేటీ

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం : – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బుధవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు…

S కన్వెన్షన్ హాల్, ఒంగోలు.” మొల్లల ” వారి వివాహ వేడుకలలో పాల్గొన్న…డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- కొండపి నియోజకవర్గం, మర్రిపూడి మండలం, కాకర్ల గ్రామానికి చెందిన శ్రీ మొల్లల వెంగళరెడ్డి… శ్రీమతి ధనలక్ష్మి దంపతుల ప్రథమ పుత్రుని వివాహమహోత్సవం ఒంగోలు లోని S కన్వెన్షన్ హల్ నందు ఎంతో వైభవంగా జరుపుతూ ఆహ్వానించగా……

సింగరాయకొండ ఎమర్జెన్సీ రన్‌వేపై అధికార యంత్రాంగం దృష్టి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ సమీపంలోని జాతీయ రహదారి-16పై ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) వద్ద వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు,…

శ్రీ సంస్కృతి స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని శ్రీ సంస్కృతి స్కూల్లో “జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు” ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సిహెచ్ ఇంద్రాణి గారు మాట్లాడుతూ విద్యార్థులు అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను ప్రస్తావించారు. ఆరోగ్యవంతమైన…