గిద్దలూరు నియోజకవర్గానికి రూ.5.60 కోట్ల ఆర్ & బీ రోడ్ల మంజూరు
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం…